పప్పు దినుసులపై జీఎస్టీ ని సున్నాకు తగ్గించినున్న కేంద్రం

GST On Pulses

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 49వ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (శాసన సబ్యులు) ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక హ్యాండిల్  తెలియజేసింది.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ అధికారులు ఈ సమావేశంలో పాలగున్నారు. ఈ సమావేశం లో పప్పు దినుసులు, కత్తులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గించాలని ప్రతిపాదన చేశారు.  అలాగే నేపథ్యంలో పాన్ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతను అరికట్టేందుకు అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, యంత్రాంగాల ఏర్పాటుపై కౌన్సిల్ చర్చించారు.

కాగా  ఆన్లైన్ గేమింగ్, జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్పై మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను ఈ సమావేశంలో సమర్పించే అవకాశం లేదని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ వివేక్ జోహ్రీ తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేయడం సహా మూడు రకాల నేరాలను నేరరహితం చేయాలని గత సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసింది. అధికారుల విధుల నిర్వహణలో ఆటంకం కలిగించడం లేదా అడ్డుకోవడం, ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, సమాచారాన్ని అందించడంలో విఫలం కావడం వంటి నేరాలకు సంబంధించినవి. పప్పు దినుసులు, కత్తులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గించారు.  జూలై 1, 2017 నుండి దేశంలో వస్తు, సేవల పన్నును ప్రవేశపెట్టారు మరియు జిఎస్టి (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 లోని నిబంధనల ప్రకారం జిఎస్టి అమలు వల్ల తలెత్తే ఏదైనా ఆదాయ నష్టానికి ఐదేళ్ల కాలానికి రాష్ట్రాలకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి:

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh